వైకాపా హయాంలో గుంటూరు జిల్లాలో జరిగిన గ్రావెల్ అక్రమ తవ్వకాలపై విచారణ ప్రారంభమైంది. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలతో..
రాజకీయాల్లో రాణించాలంటే అనుభవమే కాదు.. తమను నమ్ముకొని ఓటేసిన ప్రజల సంక్షేమానికి అనునిత్యం పాటుపడాలి. ఈ మాటలే తన మనసులో ...
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ (AR Rahman), ఆయన సతీమణి సైరా (Saira) వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించిన ...
టైమ్‌ మ్యాగజైన్‌ అందించే విమెన్ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు అస్సాంకు చెందిన పూర్ణిమా దేవీ బర్మాన్‌ ఎంపికయ్యారు.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యానంతరం బాధితులైన ఆయన కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి, దర్యాప్తు అధికారి సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై నమోదు చేసినవి తప్పుడు కేసులుగా పోలీసులు తేల్చారు.
Paytm: పేటీఎం సోలార్‌ సౌండ్‌ బాక్స్‌ను లాంచ్‌ చేసింది. 4జీ కనెక్టివిటీకి సపోర్ట్‌, 3W స్పీకర్‌కు సపోర్ట్‌ చేసేలా దీన్ని తీసుకొచ్చారు.
మిర్చి రైతులకు చేయూతనిచ్చే విషయంలో కేంద్ర వ్యవసాయ శాఖ కీలక సమావేశం ఏర్పాటు చేసింది.
కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం.. వికారాబాద్ జిల్లా పోలెపల్లి ఎల్లమ్మతల్లి జాతర గురువారం ఘనంగా ప్రారంభమైంది.
ఆర్థిక సంవత్సరం పది నెలల్లో తెలంగాణ ప్రభుత్వం పన్ను ఆదాయం అంచనాలను 69 శాతం మాత్రమే అందుకొంది.
Donald Trump: డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీని తీసుకొస్తే బ్రిక్స్‌పై 150 శాతం సుంకాలు విధిస్తానని తాను చెప్పగానే ఆ కూటమిలోని దేశాలు దూరం జరిగాయని ట్రంప్‌ వ్యాఖ్యలు చేశారు.
Stock Market Opening Bell: స్టాక్‌ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 55 ...
ఇసుకమేటల్లో ఎర్రతివాచీలు పరిచినట్లు కనిపిస్తున్న ఈ దృశ్యం ములుగు జిల్లాలో ఆవిష్కృతమైంది. మన్యంలోని గోదావరి పరీవాహక ప్రాంతంలో ...