రాజకీయాల్లో రాణించాలంటే అనుభవమే కాదు.. తమను నమ్ముకొని ఓటేసిన ప్రజల సంక్షేమానికి అనునిత్యం పాటుపడాలి. ఈ మాటలే తన మనసులో ...
వైకాపా హయాంలో గుంటూరు జిల్లాలో జరిగిన గ్రావెల్ అక్రమ తవ్వకాలపై విచారణ ప్రారంభమైంది. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలతో..
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman), ఆయన సతీమణి సైరా (Saira) వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించిన ...
టైమ్ మ్యాగజైన్ అందించే విమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు అస్సాంకు చెందిన పూర్ణిమా దేవీ బర్మాన్ ఎంపికయ్యారు.
మిర్చి రైతులకు చేయూతనిచ్చే విషయంలో కేంద్ర వ్యవసాయ శాఖ కీలక సమావేశం ఏర్పాటు చేసింది.
కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం.. వికారాబాద్ జిల్లా పోలెపల్లి ఎల్లమ్మతల్లి జాతర గురువారం ఘనంగా ప్రారంభమైంది.
Stock Market Opening Bell: స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ట్రేడింగ్ను ప్రారంభించాయి. 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 55 ...
ఇసుకమేటల్లో ఎర్రతివాచీలు పరిచినట్లు కనిపిస్తున్న ఈ దృశ్యం ములుగు జిల్లాలో ఆవిష్కృతమైంది. మన్యంలోని గోదావరి పరీవాహక ప్రాంతంలో ...
ఎల్ఆర్ఎస్ అమల్లో భాగంగా క్రమబద్ధీకరణ ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 31లోగా ఫీజు చెల్లించిన ...
కొత్తగా కొలువుదీరిన దిల్లీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు మిగిలిన ఆరుగురు మంత్రులూ కోటీశ్వరులేనని ఎన్నికల సమయంలో ...
బ్యాగులో బాంబు ఉందంటూ జోక్ చేసిన ప్రయాణికుడిని భద్రతా సిబ్బంది కటకటాల్లోకి తోశారు. ఈ ఘటన కేరళలోని కొచ్చిన్ విమానాశ్రయంలో ...
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులోని కన్హా శాంతివనంలో వాన నీటిని ఒడిసిపట్టి రెండు భారీ కుంటల్లో నింపుతున్నారు. ఆ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results