ఆదాయ పన్ను మినహాయింపు కోసం కొందరు ఉద్యోగులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఏటా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఫిబ్రవరిలో వేతనాల బిల్లులతో ...
రాష్ట్రాలు తమ హక్కుల కోసం కలిసి పోరాటం చేయాలని భగత్‌సింగ్‌ మేనల్లుడు, పంజాబ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యుడు, ...
వచ్చే అయిదేళ్లలో విద్యుత్తు గరిష్ఠ డిమాండ్‌ 34% మేర పెరిగే అవకాశం ఉన్నట్లు కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ...
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
దేశాన్ని బలహీన పరిచేందుకు రాహుల్‌గాంధీ విదేశీ శక్తులతో చేతులు కలిపారని భాజపా ఆరోపించింది. విదేశీ శక్తులతో చేతులు కలిపిన ...
వికీపీడియాలో శంభాజీ మహారాజ్‌పై ఉన్న అభ్యంతరకర కంటెంట్‌ను తొలగించనందున ఆ సంస్థకు చెందిన నలుగురు ఎడిటర్లపై సైబర్‌ కేసు నమోదు ...
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు ఉల్లంఘించిందంటూ బ్రిటిష్‌ మీడియా సంస్థ బీబీసీ వరల్డ్‌ సర్వీస్‌ ఇండియాపై ...
‘నన్ను తేలికగా తీసుకోకండి’ అంటూ శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే శుక్రవారం చేసిన వ్యాఖ్య ...
తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను ఆంధ్రప్రదేశ్‌లో శనివారం రిపోర్ట్‌ చేయాలని కేంద్రం హోంశాఖ ఆదేశాలు జారీ ...
‘‘మాదిగల ఉద్యమాన్ని, ఆకాంక్షలను నిర్వీర్యం చేసేందుకు మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ప్రయత్నిస్తున్నారు. బషీర్‌బాగ్‌లో ...
జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చుతోంది.
కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీ శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా ...