ఆదాయ పన్ను మినహాయింపు కోసం కొందరు ఉద్యోగులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఏటా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఫిబ్రవరిలో వేతనాల బిల్లులతో ...
వచ్చే అయిదేళ్లలో విద్యుత్తు గరిష్ఠ డిమాండ్ 34% మేర పెరిగే అవకాశం ఉన్నట్లు కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ ...
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
రాష్ట్రాలు తమ హక్కుల కోసం కలిసి పోరాటం చేయాలని భగత్సింగ్ మేనల్లుడు, పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యుడు, ...
వికీపీడియాలో శంభాజీ మహారాజ్పై ఉన్న అభ్యంతరకర కంటెంట్ను తొలగించనందున ఆ సంస్థకు చెందిన నలుగురు ఎడిటర్లపై సైబర్ కేసు నమోదు ...
దేశాన్ని బలహీన పరిచేందుకు రాహుల్గాంధీ విదేశీ శక్తులతో చేతులు కలిపారని భాజపా ఆరోపించింది. విదేశీ శక్తులతో చేతులు కలిపిన ...
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు ఉల్లంఘించిందంటూ బ్రిటిష్ మీడియా సంస్థ బీబీసీ వరల్డ్ సర్వీస్ ఇండియాపై ...
‘నన్ను తేలికగా తీసుకోకండి’ అంటూ శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే శుక్రవారం చేసిన వ్యాఖ్య ...
తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్లో శనివారం రిపోర్ట్ చేయాలని కేంద్రం హోంశాఖ ఆదేశాలు జారీ ...
ఆర్థిక లక్ష్యాలు చూడ్డానికి సాధారణంగానే అనిపిస్తాయి. కానీ, వాటిని సాధించడం అంత తేలికేమీ కాదు. సరైన విధానం... స్పష్టమైన ...
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చుతోంది.
పత్తి రైతులు, కూలీలను అనారోగ్యాలు చుట్టుముడుతున్నాయి. రసాయనాల ప్రభావం, పని ప్రదేశంలో అధిక ఉష్ణోగ్రత, ఒత్తిడి, శారీరక శ్రమ, ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results