హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి ( Chiranjeevi) మాతృమూర్తి అంజనమ్మ అస్వస్థతకు గురయ్యారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ...
Auto shares fall: కొత్త ఈవీ పాలసీ తీసుకురాబోతోందన్న వార్తల నేపథ్యంలో మహీంద్రా, టాటా మోటార్స్‌ షేర్లు నష్టపోయాయి.
ప్రపంచంలోనే గొప్ప నేతగా పేరొందిన నరేంద్రమోదీ నుంచి నాయకత్వ పాఠాలు నేర్చుకునే అవకాశం తనకు దొరికిందని భూటాన్‌ ప్రధాని షెరింగ్ తోబ్గే అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వికారాబాద్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. పోలేపల్లి ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ChatGPT: ఏఐ చాట్‌బాట్‌ల విభాగంలో ఎంతటి పోటీ నెలకొన్నా చాట్‌జీపీటీ మాత్రం తన యూజర్ల సంఖ్యను క్రమంగా పెంచుకుంటోంది.
వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) కుటుంబ సభ్యుల ఎస్టేట్‌ భూములపై అధికారుల బృందం సర్వే చేపట్టింది.
వైకాపా హయాంలో గుంటూరు జిల్లాలో జరిగిన గ్రావెల్ అక్రమ తవ్వకాలపై విచారణ ప్రారంభమైంది. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలతో..
రాజకీయాల్లో రాణించాలంటే అనుభవమే కాదు.. తమను నమ్ముకొని ఓటేసిన ప్రజల సంక్షేమానికి అనునిత్యం పాటుపడాలి. ఈ మాటలే తన మనసులో ...
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ (AR Rahman), ఆయన సతీమణి సైరా (Saira) వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించిన ...
టైమ్‌ మ్యాగజైన్‌ అందించే విమెన్ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు అస్సాంకు చెందిన పూర్ణిమా దేవీ బర్మాన్‌ ఎంపికయ్యారు.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యానంతరం బాధితులైన ఆయన కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి, దర్యాప్తు అధికారి సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై నమోదు చేసినవి తప్పుడు కేసులుగా పోలీసులు తేల్చారు.
Paytm: పేటీఎం సోలార్‌ సౌండ్‌ బాక్స్‌ను లాంచ్‌ చేసింది. 4జీ కనెక్టివిటీకి సపోర్ట్‌, 3W స్పీకర్‌కు సపోర్ట్‌ చేసేలా దీన్ని తీసుకొచ్చారు.